Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy Raj Gopal Reddy : రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన మునుగోడు: తెలంగా ణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా మునుగోడు లోని ఎమ్మెల్యే అధి కారిక క్యాంపు కార్యాలయంలో జా తీయ జెండాను మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరిం చారు.తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా రాబోయే కాలం లో మునుగోడును ఆదర్శ నియోజ కవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్య నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దే శం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ము నుగోడు నియోజకవర్గ ప్రజలకు తె లంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు. మనకోసం మ నం బ్రతకడం స్వార్థం, రాష్ట్రం కో సం దేశం కోసం సమాజం కోసం బ్ర తకాలని పిలుపునిచ్చారు. నారా ష్ట్రం నా దేశం అనే అభిప్రాయం ప్ర తి మనిషిలో ఉండడం అవసరమ న్నారు. అధికారంలో ఉండొచ్చు ఉం డకపోవచ్చు కానీ మన రక్తంలో మ న దేశం మన రాష్ట్రం అనే భావన ఉండాలన్నారు. మనమం తా ఒకటే మనమందరం ఐక్యమ త్యం గా ఉ న్నాం అని భవిష్యత్తు తరాలకు చా టి చెప్పడానికి జెండా పండుగలు చేయాలని సూచించారు.

నేనొక్కడినే అనుకుంటే అభివృద్ధి జరగదు నాతోపాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. అందరం కలిసి పని చేసి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని ప్ర జలకు పంపించాలని చెప్పారు. నా యకుడు అనే వాడు గ్రామస్థాయి లో గాని రాష్ట్రస్థాయిలో గాని మాన వత్వంతో ఆలోచించాలి. అప్పుడే ప్రజల మనసుల్లో ఉంటాడని, స్వా ర్థంతో ఆలోచించే వారు నాయకు లు కాలేరని తెలిపారు.

ఈ క్యాంపు కార్యాలయ వేదిక ప్ర జా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలనే సొంత ఖర్చుతో ఆధు నికరించామని, ఈ క్యాంపు కార్యా లయం నాది కాదు మీదని, నియో జకవర్గ ప్రజలదని వ్యాఖ్యానించా రు.