Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nampally PHC doctor : నాంపల్లి పీహెచ్ సి డాక్టర్ కు కలెక్ట ర్ అభినందనలు

— పిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Nampally PHC doctor : ప్రజా దీవెన, నాంపల్లి: నాంపల్లి ప్రా థమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి వైద్య సేవలం దిస్తున్నందు కుగాను పీహెచ్ సి వై ద్యాధికారిణి డాక్టర్ భవాని ని, సి బ్బందిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించా రు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నాం పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్,ఈ డి డి,ఏ ఎన్ సి తో పాటు అన్ని రిజిస్ట ర్ లను తనిఖీ చేయడమే కాకుం డా, ఏ ఆసుప త్రిలో లేనివిధంగా నాంప ల్లి పీ హెచ్ సి లో 7 మంది ఇన్ పేషెంట్లు ఉండడం చూసి జి ల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని, డా క్టర్ అందర్నీ పరీక్షిస్తున్నారా అని అడిగారు .డాక్టర్ భవాని మేడం మంచి వైద్య సేవలు అందిస్తున్నా రని అందువల్ల తాము నాగర్ క ర్నూల్ నుండి ,హైదరాబాద్ నుండి వచ్చామని ఇద్దరు పేషెంట్లు కలెక్టర్ కు తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా కలెక్టర్ హెచ్ సి ని సంద ర్శిం చే సమయానికే 73 మంది ఓపి పేషెంట్లు వైద్య సేవలు పొందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ భవానిని అభినoదించారు.డాక్టర్ తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి రోగులు ఆసుపత్రికి వస్తున్నారని? అడిగారు. బాలికల హాస్టల్ కు రెగ్యులర్ గా వెళ్తున్నారా ? అక్కడ సమస్యలు ఏంటని ప్రశ్నించగా? విద్యార్థినిలు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని డాక్టర్ భవాని సాగర్ జిల్లా కలెక్టర్ తెలుపగా, బాలికలు రక్తహీనతతో బాధప డకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రి పరిధిలో ఇప్పటివరకు జరిగిన శిశు మరణాల సంఖ్యను అడిగగా గత సంవత్సరం డిసెంబర్ వరకు 6 కేసులు నమోదు కాగా, అనంతరం ఈ మూడు నెలల్లో ఎలాంటి శిశు మరణాలు లేవని డాక్టర్ తెలిపా రు.శిశు మరణాలు లేకుండా చూ డాల్సిన బాధ్యత వైద్యులపై ఉంద ని జిల్లా కలెక్టర్ అన్నారు.

గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగా హన కల్పించాలని , రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకో వాలని సూచిం చారు. గర్భిణీ స్త్రీ లు ఎండకు వెళ్లకుండా తగువి ధం గా తాగు నీటితో పాటు, ద్రవప దార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అ న్నారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటో క్లేవ్, ఫీటల్ డాప్లర్ ,సర్జికల్ పరికరాలను మంజూరు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగది, డైనింగ్ ,తరగతి గదు లు, భోజనం అన్నిటిని పరిశీలించా రు. వంటగ దితోపాటు, డ్రైనింగు, పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకో వాలని , ప్రత్యే కించి గ్యాస్ స్టవ్ ను రోజు శుభ్రం చేయా లని సూచిం చారు. 5 వ తరగతి, 10 వ తరగతి గదిలోకి వెళ్లి విద్యా ర్థినిలు ప్రత్యే కంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశిం చుకుని బాగా చదవాలని, క్రమ పద్ధతిలో లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్తినిల కు పలు ప్రశ్నలు వేయడం ద్వారా జవాబు లు రాబట్టి వారి విద్యా సామర్ధ్యా లను తెలుసుకున్నా రు.జిల్లా కలె క్టర్ వెం ట నాంపల్లి తహసిల్దార్ జి .దేవా సింగ్, ఎంపీడీవో శ్రీనివాస శర్మ, ఎం పీఓ ఝాన్సీ, తదితరులు ఉన్నా రు.