Police Department : ప్రజా దీవెన, నల్లగొండ: రంజాన్ మాసం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆద్వర్య oలో పోలీస్ శాఖలో పని చేస్తున్న ముస్లిం సిబ్బందికి పోలీస్ ఆడిటో రియం నందు ఇఫ్తార్ విందు నిర్వ హించడం జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ పాల్గొనీ మాట్లాడు తూ పోలీస్ శాఖ తరుపున ముస్లిం సోదరీ, సోదరులకి రంజాన్ శుభా కాంక్షలు తెలియజేస్తూ ముస్లిం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహి స్తూ ఎంతో భక్తశ్రద్ధలతో నెల రోజు ల పాటు ఉపవాసాలు చేస్తూన్నా రని,రంజాన్ పండుగ సందర్భంగా
ఈ సంవ్సరమంతా వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతో షములతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ ఎస్పీ రమేష్,డియస్పి లు శివరాం రెడ్డి, రాజశేఖర్ రాజు, లక్మి నారాయణ శ్రీనివాసులు,సిఐ లు,ఆర్.ఐలు యస్.ఐలు మరియు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, ముస్లిం,హిందూ మత పెద్దలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.