R.I Shyam Sundar Naik : ప్రజా దీవెన, దేవరకొండ: దేవరకొం డ నియోజకవర్గం డిండి మండలం లో లంచం తీసుకుంటూ ఆర్.ఐ శ్యామ్ సుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
డిండి మండలం చెరుకుపల్లి గ్రా మం పడమడి తండాకు చెందిన లబ్ధిదారు నుండి 5000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. కల్యాణ లక్ష్మి చెక్ లబ్ధిదా రులు నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్.ఐ శ్యాంసుందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పట్టుకున్నారు.