Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raging : ర్యాగింగ్ కలకలం, చెన్నూరు గురు కులoలో విద్యార్థుల చెడుగుడు

Raging : ప్రజా దీవెన, మంచిర్యాల: మంచి ర్యాల జిల్లా చెన్నూరు జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలలో ర్యా గింగ్ కలకలం రేగింది. పాఠశాల లో పదవ తరగతి చదివే మనోజ్ గౌడ్‌ ను ఏడుగురు సహచర విద్యా ర్థు లు ర్యాగింగ్ చేసి దారుణంగా కొ ట్టారు. మా కాళ్లొత్తు, నీళ్లు తీసు కురా, అడిగినప్పుడు పైసలివ్వు లేదంటే చంపేస్తామని మనోజ్ గౌడ్‌ ను బెదిరించిన తోటి విద్యార్థులు

అలాంటి పనులు తాను చేయనని చెప్పినందుకు, నెల 6న రాత్రి 10 గంటల సమయంలో మనోజ్ గౌడ్‌ ను దారుణంగా కొట్టిన ఏడుగురు విద్యార్థులు. దాడి చేసిన వీడియో లు తీసి సోషల్ మీడియాలో పెట్ట డంతో నిన్న తల్లిదండ్రులకు చెప్పు కున్న మనోజ్ గౌడ్. తల్లిదండ్రుల ఆందోళనతో ఏడుగురు విద్యార్థు లపై, పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్య లు తీసుకున్న ఉన్నతాధికారులు.