Rakhi celebrations: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండల కేంద్రంలోని జెఎంజె ఇంగ్లీష్ మీడియం (JMJ English Medium) హైస్కూల్ లో శనివారం రక్షాబందన్ వేడుకలను (Rakshabandhan celebrations) నిర్వహించారు. విద్యార్థుల్లో కులమత తారతమ్య బేధాలు లేకుండా,సోదరి సోదరభావం పెంపోదించేదుకు విద్యార్ధినిలతో విద్యార్థులకు రాఖీ (Rakshabandhan) కట్టించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జ్ పంతంగి జానయ్య,ప్రిన్సిపాల్ వెంగళి జానయ్య, ఉపాధ్యాయుల కొయ్యడ శివశంకర్, అబ్దుల్ సలాం,యాదయ్య,ఖాజా,లక్ష్మణ్, సువర్ణ, నాగలక్ష్మి, వెంకటమ్మ, పవిత్ర, సత్యవతి తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.