ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..
Renuka Yellamma Kalyanam : కనగల్ జూన్ 6 ప్రజా దీవెన : భక్తుల కొంగుబంగారంగా విరిజల్లుతున్న నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి..ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రారంభం తెలియపరచిన కార్యక్రమాలు నిర్వహించి జాతర కార్యక్రమాలు మొదలు కావడం జరిగినది. మూడు రోజులపాటు నిర్వహించడం జరుగును శ్రీ ఎల్లమ్మ జమదగ్ని మహా కళ్యాణ ఉత్సవం 10:30 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం భక్తులు విచ్చేసి శ్రీ అమ్మవారి ఆశీర్వచనాలు పొంది జాతర విజయవంతం చేయవలసిందిగా
చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి , ఆలయ కార్యనిర్వాహణ అధికారి జిల్లపల్లి జయరామయ్య కోరడం జరిగినది. ఇట్టి పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ch. నగేష్ గౌడ్, j. నవీన్ గౌడ్, k. కే శంకర్ రెడ్డి, ఎం రాజు, కే రమేష్, ఆర్ వెంకన్న, ఎన్ బాబు, సైదులు, సిహెచ్ దుర్గమ్మ, ఎం రమేష్, k. ప్రభాకర్, ఆలయముఖ్యఅర్చకులు N. మల్లాచారి, ch. శ్రవణ్ కుమార్ ఆచార్యులు, అర్చకులు G. ఉమామహేశ్వరరావు, దామోదర్ రావు, శ్రీనివాస్ చారి, పని కుమార్ చారి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ j. చంద్రయ్య, G. నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ N. ఆంజనేయులు, k. ఉపేందర్ రెడ్డి, T. రాజయ్య, j. రాజు, ch. శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు