Road Accident : ప్రజా దీవెన, తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సిం గ్ బట్ల గ్రామానికి చెందిన యువకు డు కంభం రవి (30) బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో దుర్మరణం పాల య్యారు.
బలంగా డీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాద సమయంలో రవి డివైడర్ డిక్కొని కింద పడగా వేగంగా వచ్చి న లారీ అతడిని ఢీకొంది. సమాచా రం అందుకున్న పోలీసులు ఘట నాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టo కోసం నల్గొండ ప్రభు త్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు.