Road Accident: ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజా మున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహ దారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగిం ది. జాతీయ రహదారిపై సూర్యా పేట సమీపంలో సూర్యాపేట వద్ద రెండు ప్రైవేట్ బస్సుల్లో ముందు వెళ్తున్న బస్సును వెనకనుంచి మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సూర్యాపేట పోలీసులు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.