–నలుగురు దుర్మరణం
— మెదక్ జిల్లాలో దుర్ఘటన
Road Accident: ప్రజా దీవెన, మెదక్: మెదక్ (medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలు గురు దుర్మరణం పాలయ్యారు. మరణించారు. ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీ కొ(lorry)ట్టడంతో జరిగిన ఈ దుర్ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం దగ్గర బైపాస్ రోడ్డుపై (Bypass road) జరిగింది. ఈ ఘటనలో వెనక లారీలో క్యాబిన్ లో కూర్చొన్న నలుగురు మరణిం చారు. ఈ ప్రమాదంలో మరో నలు గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి (hospital) తరలించారు.