Roadaccident: ప్రజాదీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్లోని దుర్గాపురం వ ద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గు రు వారం తెల్లవారుజామున జాతీ య రహదారిపై వేగంగా దూసుకొ చ్చిన కారు దుర్గాపురం వద్ద లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్ద రు మరణించగా మరో ఇద్దరు తీవ్రం గా గాయపడ్డారు. సమా చారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను కారులోనుంచి బయటకు తీసి కోదాడ ఆసుపత్రికి తర లించారు.మృతులను కోనసీమ జి ల్లా ఆలమూరు ఎస్ఐ అశో క్, కాని స్టేబుల్ స్వామిగా గుర్తించారు. ఇదిలా ఉండగా గాయపడి నవారి పరి స్థితి సైతం విషమంగా ఉందని తెలి పారు. ప్రమాదానికి అతివేగం, నిద్ర మత్తే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ టనపై కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు.