Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sadsuside : పెను విషాదం, మహిళా కానిస్టే బుల్ ఆత్మహత్య

పెను విషాదం, మహిళా కానిస్టే బుల్ ఆత్మహత్య

Sadsuside: ప్రజా దీవెన, భువనగిరి: భువనగిరి పట్టణంలోని విద్యానగర్ లో విషా దం చోటుచేసుకుంది. మహిళా ఏఆర్ కాని స్టేబుల్ ఉరేసుకొని ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

సిద్దిపేట జిల్లా కోయడకు చెందిన కే అనూష 2020లో ఏఆర్ కాని స్టేబుల్ గా ఎం పికై యాదాద్రి జిల్లాలోని హెడ్ క్వా ర్టర్స్ లో విధులు నిర్వహిస్తుంది. కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారని మనస్తాపంతో ఆ త్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక ద ర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.