హైదరాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరి మృతి
Shortcircuit: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నడి బొడ్డున హబ్సిగూ డలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూ డ లోని విజయల క్ష్మి ఆర్కేడ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇరు వురు దుర్మరణం పాల య్యారు. స్ధానిక శుభానందిని చిట్ ఫండ్స్ సంస్థ సైన్ బోర్డ్ తీస్తుండ గా షార్ట్ సర్క్యూట్తో ఇద్దరు మృతి చెందారు.
సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృ తులు సూర్యపేట జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన మల్లే ష్(29), బాలు(32)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్ప త్రికి తరలించారు.