నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణo,నడిరోడ్డు పై గొంతు కోసుకొన్న ఓ వ్యక్తి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నల్లగొం డ హోసింగ్ బోర్డు కాలనీ కి చెందిన సయ్యద్ నదిమ్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని సంచలనం సృష్టించాడు. నడిరోడ్డుపై తీవ్ర రక్త స్రా వంతో ఉండటం గమనించిన యువకులు పోలీసులకు అలాగే అం బులెన్స్ కి తెలుపగా అతడిని నల్లగొండ 2టౌన్ ఏస్ ఐ రావుల నాగ రాజు సంఘటన స్థలానికి చేరుకొని రక్తం కారకుండా తన చేతి రు మాలు నీ కట్టి తన వాహనం లో అతడిని చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. క్షతగాత్రుడు మహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నన్ను కొందరు చంపాలని చూస్తున్న ట్లు నా గొంతు ని నేనే కోసుకున్న అని పోలీసు వాహనం ఎక్కారు. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Susaid attempt