Syed Bashiruddin: ప్రజా దీవెన,కోదాడ: రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒకరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం అందిస్తామని తెలపాటం హర్షనీయమని. సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బషీరుద్దీన్ (Syed Bashiruddin) తెలిపారు. అలానే నేడు నిత్యవసర సరుకులు మార్కెట్ ధరలు (Market prices of essential commodities) ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నిత్యవసరాలైన పామోలిన్ నూనె పంచదార గోధుమలు ఉల్లిగడ్డలు కారం కందిపప్పు మొదలగు సరుకుల్ని సబ్సిడీ ధరలకు పేదలకు అందిస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి తెలిపారు. గతంలో ఇలా ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు (Subsidized prices) చౌక దుకాణాల ద్వారా సరుకుల్ని అందించిన సంగతి తెలిసిందే కనుక ఇలా చేస్తే చౌక దుకాణాదారులకు కూడా ఉపాధి కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.