Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Adivasi Erukala Sangam: రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్

Telangana Adivasi Erukala Sangam: విష్కరణ ప్రజా దీవెన,తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం (Telangana Adivasi Erukala Sangam) రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఎరుకల ఉద్యోగుల క్షేమ సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యం లో హైదరాబాదులో ఈ నెల 10వ తేదిన తలపెట్టిన తెలంగాణ ఆది వాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ రౌండ్ టేబుల్ (Round Table)సమావేశం పోస్టర్ ను నల్లగొండ పట్టణంలో డాక్టర్ జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఆవిష్కరించడం జరిగిoది. ఈ రౌండ్ టేబుల్ సమా వేశానికి తెలంగాణలో అన్ని జిల్లా లలో ఉద్యోగులు మేధావులు పాల్గొ నాలని రాష్ట్ర కమిటీ పిలుపుని చ్చింది. ఈ కార్యక్రమంలో తెలం గాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు (President of Nalgonda District) మారపాక నరేందర్ రుద్రాక్ష ఏడుకొండలు నల్లగొండ ఉపాధ్యక్షుడు. కోనేటి అంజయ్య జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.