Telangana deputy CM batti vikramarka :తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళామణుల చేతికి సోలార్ పవర్ ఉత్పత్తి
--అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం,
మహిళామణుల చేతికి సోలార్ పవర్ ఉత్పత్తి
–అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
ప్రజా దీవెన, హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahi la Shakti Scheme) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వ యం సహాయక సంఘాల సభ్యులను (Members of support societies) పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ప్రజాభవన్ లో జరిగిన అధికా రుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. స్వయం సహా యక సం ఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రం లో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తి కి (For solar power generation) త్వరితగ తన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపా రు. సోలార్ పవర్ ఉత్ప త్తికి అవస రమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో ( bankars) సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. రుణాల రీ పేమెంట్ ( Repayment of loans) లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరు స్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.
ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో నూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ( As industrialists) ఎదిగేం దుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమ కూర్చేటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీ సుకురానున్నట్టు స్పష్టం చేశామని, వారు కూడా విరివిగా రుణాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని (Financial inc entives will be provided) స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూ టీ సీఎం అధికారులకు వివరించారు.
మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామి కవేత్త లుగా తీర్చిదిద్దడం ద్వారా సామా జిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంద ని డిప్యూటీ సీఎం ( deputy CM batti vikramarka) తెలిపారు. స్వయం స హాయక సంఘాలు ఆర్థికం గా బలప డితే గ్రామీణ మహిళలు ఆర్థి కంగా, సామాజికంగా బలో పేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడు తుందని అధికారులకు డి ప్యూటీ సీఎం వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ( electricity ) అధికారులు సమ న్వయంతో ముం దుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచా యతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ కార్య దర్శి లోకేష్, SERP సీఈఓ దివ్య దేవ రాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండి వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.
Telangana deputy CM batti vikramarka