Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌ రారం తహసీల్దార్ పి. యాదగిరి ఉత్తమ తహసీల్దార్ అవార్డు అం దుకున్నారు.గణ తంత్ర వేడుకలను పురస్కరించుకొని నల్గొండ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, జిల్లా ఎస్పి శరద్ చంద్ర పవార్ చేతుల మీదుగా శాలిగౌరారం తహసీల్దార్ పి.
యాదగిరి ఉత్తమ తహసీల్దార్ గా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు పొందడం వల్ల తనకు ఇంకా మరింత గా ప్రజలకు సేవ చేయాలన్న తలంపు కల్గిందని యాదగిరి తెలిపారు.