సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక జేఏసీ
TSRTC : ప్రజా దీవెన, హైదరాబాద్; ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్నారు.ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ వద్ద భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నేతలు,కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ కోరారు,ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నారు అని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రభుత్వంలో విలీనం, 2021 పీఆర్సీ, వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కరించాలని కార్మిక జేఏసీ డిమాండ్…