Union of Journalists: ప్రజా దీవెన మహబూబ్ నగర్: జర్నలిస్ట్ యోగి రెడ్డి (Journalist Yogi Reddy) మృతి చెందడంతో అయన ఆత్మ కు శాంతి చేకూరాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ H – 143 అద్వర్యంలో జర్నలిస్టులు ర్యాలి (Journalists rally) చేపట్టారు.వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు తొలి వెలుగు కరస్పాండెంట్ జనగామ నివాసి యోగి రెడ్డి ఆయన కూతురు ఆద్యరెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్లో మౌనం పాటించి వారి చిత్ర పటాలకు నివాళులర్పించారు.
ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులు (Near journalists) గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వార ధిగా ఉంటూ అనేక విషయాలను అనుసందానంగా ఉంటూ చేరవేరు స్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యు రిటి లేకుండా పోయిందని , సమా జంలో జర్నలిస్టుల వృతి నేడు వెట్టి చాకిరీ వృత్తిగా మారిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో గాడిపెల్లి శేఖర్, బాబు రావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.