UPSC RESULTs :ప్రజా దీవెన, హైదరాబాద్: సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు మంచి ఫలితా లను సాధించారు. రెండు వందల లోపు ర్యాంకుల లో మొత్తం 12 మంది చోటు దక్కిం చుకున్నారు. ఈ ఫలితాలలో ఈ సాయి శివానీకి 11, బన్నా వెంక టేష్ కు 15, అభి షేక్ శర్మకు 38, రావుల జయ సిం హరెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి కి 68వ ర్యాంక్ లు లభించాయి.
అలాగే విజయం సాధించిన 1009 మంది అభ్యర్ధులలో ఉభయ తెలు గు రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా వారున్నారని సమాచారం
సివిల్స్ లో తెలుగు అభ్యర్ధులు … ఇ.సాయి శివాని 11వ ర్యాంకు,
బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు, అభి షేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జ యసింహారెడ్డి 46 వ ర్యాంకు,శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68 వర్యాంకు, ఎన్ చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకు,
చల్లా పవన్ కల్యాణ్ 146వ ర్యాం కు, ఎన్. శ్రీకాంత్ రెడ్డి 151వ ర్యాం కు, నెల్లూరు సాయితేజ 154వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులు సాధించారు.