ప్రజా దీవెన,కోదాడ: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ,మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ (Uttam kumar) రెడ్డి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి దంప తులు తిరుపతిలోని (thirupathi)శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తో పాటు దిగువ తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శ్రీకాళహస్తి లో వాయి లింగేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబికా దేవి స్వామి వార్ల దక్షిణామూర్తిని మరి యు పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు (special poojas) నిర్వహించారు.