Uttamkumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హైదరాబాద్ నివాసం లో ఉత్తమకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తండ్రి నలమాధ పురుషోత్తం రెడ్డి (Purushottam Reddy) చిత్రపటానికి యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యెసయ్య పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డిని (Padmavathi Reddy)పరామర్శించారు ఆయన వెంట కోదాడకు చెందిన పాస్టర్లు మరియు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ MEF జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు కుడుముల రాంబాబ తదితరులు ఉన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.